‘ఎస్వికెపి కళాశాల’లో విద్యార్థులను చేర్చుకోవాలి
ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్వికెపి ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునే విద్యార్థులను చేర్చుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ ఏడాదిలో ఇంటర్లో,…