కౌంటింగ్ ఏర్పాట్లు వేగవంతం చేయండి
ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు…
ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు…
ప్రజాశక్తి-పాడేరు:స్థానిక డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి,…
ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం కలెక్టరేట్ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా నియోజకవర్గాల పిఒలు,…
ప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్…
ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని…
ప్రజాశక్తి-పాడేరు : గిరిజన ప్రాంతం సర్వతో ముఖాభివృధ్దికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. బుధవారం ఐటిడి ఏ కార్యాలయ ఆవరణలో…
ప్రజాశక్తి-చింతపల్లి:మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను అబివృద్ధి చేయాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పీవో అభిషేక్ని కోరారు. చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం గ్రామంలో…
సీతంపేట: స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఉపాధ్యాయురాలిగా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి…