పిఒ

  • Home
  • కౌంటింగ్‌ ఏర్పాట్లు వేగవంతం చేయండి

పిఒ

కౌంటింగ్‌ ఏర్పాట్లు వేగవంతం చేయండి

May 25,2024 | 00:08

ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు…

స్ట్రాంగ్‌ రూములపై నిరంతర పర్యవేక్షణ

May 22,2024 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:స్థానిక డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత, జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి,…

పిఒ, ఎపిఒలకు శిక్షణ కార్యక్రమాలు :కలెక్టర్‌

Apr 2,2024 | 08:39

ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి           అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా నియోజకవర్గాల పిఒలు,…

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 15,2024 | 23:45

ప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్‌…

సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ

Mar 15,2024 | 23:40

ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని…

గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి

Mar 6,2024 | 23:01

ప్రజాశక్తి-పాడేరు : గిరిజన ప్రాంతం సర్వతో ముఖాభివృధ్దికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. బుధవారం ఐటిడి ఏ కార్యాలయ ఆవరణలో…

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి

Mar 5,2024 | 00:30

ప్రజాశక్తి-చింతపల్లి:మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను అబివృద్ధి చేయాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పీవో అభిషేక్‌ని కోరారు. చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం గ్రామంలో…

ఉపాధ్యాయినిగా మారిన పిఒ

Nov 22,2023 | 21:47

సీతంపేట: స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఉపాధ్యాయురాలిగా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి…