10th exams

  • Home
  • నూజివీడు విద్యార్థికి ‘పది’లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

10th exams

నూజివీడు విద్యార్థికి ‘పది’లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Apr 23,2024 | 00:18

ప్రజాశక్తి – యంత్రాంగం : పదో తరగతి పరీక్షల్లో ఏలూరు జిల్లా నూజివీడు విద్యార్థిని స్టేట్‌ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. నారాయణ విద్యాసంస్థలో చదివిన ముసునూరు మండలం రమణక్కపేటకు…

ముగిసిన ‘టెన్త్‌’ మూల్యాంకనం

Apr 9,2024 | 07:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదోతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ముగిసింది. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు…

కర్ణాటకలో 5, 8, 9, 11 తరగతుల పరీక్షలపై సుప్రీం స్టే

Apr 8,2024 | 23:55

న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర బోర్డుకు సంబంధించిన 5, 8, 9, 11 తరగతులకు పరీక్షలను నిర్వహించడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే…

‘రాజకీయ’ సామగ్రితో పరీక్షకు రావద్దు

Mar 18,2024 | 22:41

 పలమనేరు ఘటనతో అధికారుల ఆదేశాలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న ప్యాడ్లతో విద్యార్ధులు పరీక్షకు రావద్దని విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులకు…

మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

Mar 18,2024 | 16:53

 ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : 10వ తరగతి పరీక్షలను సిబ్బంది పకడ్భందీగా నిర్వహించాలని, ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు ఆశ్కారం కల్పించ వద్దని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సిబ్బందిని ఆదేశించారు.…

ఏపీ 10వ తరగతి హాల్‌ టికెట్లు విడుదల..

Mar 4,2024 | 11:32

 ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి హాల్‌ టికెట్లను…