నీరబ్ పదవీకాలం పొడిగించండి.. కేంద్రానికి సిఎం లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…
ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా త్వరలో మరికొందరు అధికారులు సమూలంగా ప్రక్షాళనకు నిర్ణయం? ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికారయంత్రాంగంలో…
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సిఎస్) జవహర్ రెడ్డి సెలవులపై వెళ్ళారు. పదవులకు రాజీనామా చేసినా, చేయకున్నా సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని కొత్త…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డిపై అసత్య, నిరాధరమైన ఆరోపణలు చేస్తున్న విశాఖపట్నం జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్కు త్వరలో లీగల్…
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపణ పరువునష్టం దావా వేస్తా : సిఎస్ జవహర్రెడ్డి ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం)/అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలో రూ.2000 కోట్ల విలువైన…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తాగునీటి సమస్యను అధిగమించేలా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఖాజానా నుంచి వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక…