ap cs

  • Home
  • నీరబ్‌ పదవీకాలం పొడిగించండి..  కేంద్రానికి సిఎం లేఖ

ap cs

నీరబ్‌ పదవీకాలం పొడిగించండి..  కేంద్రానికి సిఎం లేఖ

Jun 19,2024 | 23:52

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…

సెలవుపై సిఎస్‌

Jun 7,2024 | 09:23

ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా త్వరలో మరికొందరు అధికారులు సమూలంగా ప్రక్షాళనకు నిర్ణయం? ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికారయంత్రాంగంలో…

సెలవులపై వెళ్లిన ఏపీ సిఎస్

Jun 6,2024 | 13:57

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సిఎస్) జవహర్ రెడ్డి సెలవులపై వెళ్ళారు. పదవులకు రాజీనామా చేసినా, చేయకున్నా సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని కొత్త…

జనసేన కార్పొరేటరుకు లీగల్‌ నోటీసులిస్తాం : సిఎస్‌ కార్యాలయం

May 26,2024 | 20:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిపై అసత్య, నిరాధరమైన ఆరోపణలు చేస్తున్న విశాఖపట్నం జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్‌…

అసైన్డ్‌ భూములను కాజేసిన సిఎస్‌

May 26,2024 | 08:10

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణ పరువునష్టం దావా వేస్తా : సిఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం)/అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలో రూ.2000 కోట్ల విలువైన…

సీఎస్‌ జవాహర్‌రెడ్డితో డీజీపీ హారీశ్‌కుమార్‌ గుప్తా సమావేశం

May 15,2024 | 17:47

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పోలింగ్‌ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ…

జూన్‌ ఆఖరు వరకు ట్యాంకర్ల ద్వారా నీరు

May 3,2024 | 22:11

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

29 వరకు కాలువల ద్వారా నీరు

Apr 22,2024 | 21:55

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తాగునీటి సమస్యను అధిగమించేలా అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నీటితో…

ప్రభుత్వ సలహాదారులూ ఎన్నికల కోడ్‌ పరిధిలోకే.. : ఎన్నికల కమిషన్‌

Apr 17,2024 | 00:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఖాజానా నుంచి వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక…