BJP MP

  • Home
  • బిజెపి ఎంపి దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌కు అనుమతి అవసరం లేదు : సుప్రీంకోర్టు

BJP MP

బిజెపి ఎంపి దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌కు అనుమతి అవసరం లేదు : సుప్రీంకోర్టు

Apr 21,2025 | 22:03

న్యూఢిల్లీ : బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌ నమోదు చేయడానికి తమ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు,…

సేవలను బట్టి చూడాలి, మతాన్ని బట్టి కాదు!

Apr 21,2025 | 21:20

బిజెపి ఎంపి దూబే వ్యాఖ్యలపై స్పందించిన ఖురేషి న్యూఢిల్లీ : వ్యక్తులను వారు చేసిన సేవలను బట్టి నిర్వచించాలి కానీ వారి మతాలను బట్టి కాదని మాజీ…

బిజెపి ఎంపి దుబేపై కోర్టు ధిక్కార చర్యలు

Apr 20,2025 | 21:32

అటార్నీ జనరల్‌కు ‘సుప్రీం’ న్యాయవాది విజ్ఞప్తి న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు గౌరవాన్ని దారుణంగా కించపర్చే విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబేపై కోర్టు…

జనం అడుక్కోవడానికి అలవాటుపడ్డారు

Mar 3,2025 | 08:26

మధ్యప్రదేశ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు హామీలను గుర్తు చేస్తే బిచ్చగాళ్లంటారా? : కాంగ్రెస్‌ ఆగ్రహం భోపాల్‌ : బిజెపి సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

బిజెపి ఎంపిపై పరువు నష్టం కేసులో విచారణ వాయిదా

Feb 22,2025 | 23:52

న్యూఢిల్లీ : బిజెపి ఎంపిపై ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌ దాఖలు చేసిన క్రిమినల్‌ పరువునష్టం కేసు విచారణను స్థానిక రోహిణీ కోర్టు వాయిదా వేసింది. సంబంధిత…

పంటలపై పరిశోధనలు చేయాలి : కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ

Jan 21,2025 | 17:38

రాజమండ్రి :  రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం  అని బిజెపి ఎంపి, కేంద్ర భారీ పరిశ్రమల శాఖా సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ…

నాడు అలా.. నేడు ఇలా..!

Dec 22,2024 | 23:59

 అప్పుడు విధ్వంసక ఆందోళనకారుడు  ఇప్పుడు బాధితుడిగా పోజు  ఇదీ.. ఒడిశా బిజెపి ఎంపి ప్రతాప్‌చంద్ర సారంగి నేపథ్యం న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రధాన ద్వారం (మకర ద్వారం)…

కామన్వెల్త్‌ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా ఎంపీ పురందేశ్వరి

Sep 23,2024 | 13:43

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరూరల్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ (సిపిఎ) ఇండియా రీజియన్‌ ప్రతినిధిగా కామన్వెల్త్‌ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్‌…

BJP MP డీకే అరుణ ఇంటిని ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

Jun 29,2024 | 12:56

హైదరాబాద్‌ : నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి.. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, పలు విద్యార్థి సంఘాల నాయకులు బీజేపీ ఎంపీ డీకే అరుణ…