మత ఆధారిత చట్టం రాజ్యాంగ విరుద్ధం
కోవిడ్ సమయంలో 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. నాలుగు సంవత్సరాల నిద్రాణ స్థితి తర్వాత… సార్వత్రిక ఎన్నికల పవనాలు వీస్తున్న వేళ…గణతంత్ర రాజ్య చైతన్యానికి, లౌకికవాదానికి…
కోవిడ్ సమయంలో 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. నాలుగు సంవత్సరాల నిద్రాణ స్థితి తర్వాత… సార్వత్రిక ఎన్నికల పవనాలు వీస్తున్న వేళ…గణతంత్ర రాజ్య చైతన్యానికి, లౌకికవాదానికి…
సంఘ పరివార్ను సూటిగా ప్రశ్నించిన పినరయి విజయన్ తిరువనంతపురం : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలు మొదటగా చేసింది ఇద్దరు ముస్లింలని, ఇప్పుడు…
మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర…
సిఎఎపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం విచారణ ఏప్రిల్ 9కి వాయిదా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పౌరసత్వ (సవరణ) నిబంధనలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై మూడువారాల్లోగా స్పందించాలని…
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఈ చట్టం…
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టం (సిఎఎ) అమలుపై స్టే విధించాలంటూ కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిఎఎం వివక్షాపూరితం, రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి అయిన…
భారత పౌరసత్వ చట్టానికి 2019లో పార్లమెంటు ఒక వివాదాస్పదమైన సవరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను…
ప్రజాశక్తి-మంగళగిరి : దేశద్రోహులు బిజెపి నాయకులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మంగళగిరిలో సిఏఏ ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం…
– 19న పిటిషన్లపై విచారణకు నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన…