CAA: టిడిపి, జనసేనలో సిఎఎ కలవరం
మైనార్టీలు దూరమవుతారన్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపితో పొత్తు ఖారారవటంతో ముస్లిం మైనార్టీ వర్గాలు దూరమవుతాయనే ఆందోళన టిడిపి, జనసేన నేతల్లో నెలకొంది. 2019లో నిలిపివేసిన…
మైనార్టీలు దూరమవుతారన్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపితో పొత్తు ఖారారవటంతో ముస్లిం మైనార్టీ వర్గాలు దూరమవుతాయనే ఆందోళన టిడిపి, జనసేన నేతల్లో నెలకొంది. 2019లో నిలిపివేసిన…
టిడిపి, వైసిపిలకు వామపక్షాల డిమాండ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ…
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ -2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపరమైన…
న్యూఢిల్లీ : వినాశకరమైన పౌరసత్వ చట్ట సవరణ (సిఎఎ)ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు…
న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన…
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలుకు నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారం నోటిఫై చేసింది. కేంద్రం మరోసారి సిఎఎ అమలుకు పూనుకోవడంపై కేరళ, తమిళనాడు…
చెన్నై : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్…
సిఎఎపై ప్రతిపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ : సిఎఎను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రంలోని బిజెపి ప్రకటించడంపై వివిధ రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఎఎను కేంద్ర ప్రభుత్వం నోటిఫై…
నోటిఫై చేసిన కేంద్రం అమలుచేయబోమన్న కేరళ అదే బాటలో మరో నాలుగు రాష్ట్రాలు న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదాస్పద…