CITU

  • Home
  • మరింత సమరశీలంగా పోరాడుదాం

CITU

మరింత సమరశీలంగా పోరాడుదాం

May 1,2024 | 06:05

పెట్టుబడిదారీ వర్గాల దాడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్న ప్రపంచ శ్రామిక ప్రజలకు సిఐటియు హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ…

మే డేను జయప్రదం చేయండి : సిఐటియు

Apr 30,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మికవర్గ అంతర్జాతీయ దినోత్సవం మే డేను జయప్రదం చేయాలని, ప్రపంచ కార్మికుల ఐక్యతను పెంపొందించేందుకు, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు, శ్రమ దోపిడీని నిర్మూలించి…

మేడే ను జయప్రదం చేయండి : సిఐటియు

Apr 29,2024 | 13:50

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : కార్మిక దినోత్సవం మేడే ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రాజంపేట పట్టణంలో ఆయన…

ప్రభుత్వం విస్మరించింది.. సంఘం ఆదుకుంది

Apr 28,2024 | 10:45

 ప్రమాదాల్లో మరణించిన 11 మంది ‘108’ సిబ్బంది  బాధిత కుటుంబాలకు రూ.80.6 లక్షల సాయం  ఎపి 108 సర్వీసెస్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ చొరవ ప్రజాశక్తి –…

విశాఖ ఉక్కుపై పురంధేశ్వరి అబద్ధాల ప్రచారం : సిఐటియు

Apr 10,2024 | 21:29

కార్మికుల, ప్రజలు మోసపోరని ప్రకటన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రానున్న ఎన్నికల కోసం విశాఖస్టీల్‌ ప్లాంట్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని…

కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించండి

Apr 10,2024 | 17:52

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి-శ్రీకాకుళం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

అరెస్టులకు భయపడేది లేదు

Apr 6,2024 | 21:45

– మిమ్స్‌ కార్మికులు, సిఐటియు నాయకులపై అక్రమ కేసులు ఎత్తేయాలి – సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ – అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్‌ వద్ద ధర్నా ప్రజాశక్తి-విజయనగరం…

పేపరు మిల్లు కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

Apr 5,2024 | 20:23

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వర రావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం నిరంకుశ విధానాలను వీడి కార్మికుల న్యాయమైన కోర్కెలను…

MIMS మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం

Apr 2,2024 | 20:37

– ర్యాలీ, రహదారిపై బైఠాయింపు – 150 మంది అరెస్టు, విడుదల ప్రజాశక్తి-విజయనగరం కోట :గత 62 రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా…