CITU

  • Home
  • అంగన్‌వాడీ నాయకులకు సిపిఎం, సిఐటియు నేతల పరామర్శ

CITU

అంగన్‌వాడీ నాయకులకు సిపిఎం, సిఐటియు నేతల పరామర్శ

Jan 21,2024 | 07:47

ప్రజాశక్తి-విజయవాడ : అరెస్టయి ఆస్పత్రిలో ఉన్న అంగన్‌వాడీ నాయకులు సుబ్బరావమ్మ, గజలక్ష్మిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి పరామర్శించారు. అండగా ఉంటామని…

అంగన్‌వాడీలకు మద్దతుగా రాస్తారోకోలు – అరెస్టులు

Jan 20,2024 | 22:53

-పలు జిల్లాల్లో కార్మిక, ప్రజాసంఘాల నాయకుల అరెస్టు -నెల్లూరులో పోలీసుల కర్కశం -అంగన్‌వాడీలకు, సిఐటియు నాయకులకు అస్వస్థత ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని, వారిపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని…

అరెస్టులకు వామపక్ష పార్టీల ఖండన

Jan 20,2024 | 17:16

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను, అంగన్‌వాడీలను కొన్ని జిల్లాల్లో అక్రమంగా అరెస్టు…

అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు

Jan 20,2024 | 07:51

-39 రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె -వివిధ రూపాల్లో నిరసనలు -విజయవాడకు వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రజాశక్తి- యంత్రాంగం:అంగన్‌వాడీలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌…

రెగ్యులర్ చేయాలని లైన్మెన్ల మహాధర్నా

Jan 19,2024 | 14:24

ప్రజాశక్తి-తిరుపతి : ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రేటు 2 లైన్మెన్లు మహాధర్నా చేపట్టారు. ఎనర్జీ అసిస్టెంట్లు జేఎల్ఎం గ్రేడ్ 2ల హక్కుల సాధనకై మహాధర్నా…

చట్ట ప్రకారమే సమ్మె

Jan 19,2024 | 08:17

– సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం – షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీల వివరణ – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం’:చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నాం.. మా…

జూన్‌లో పెంచుతాం… ఎంత అనేది చెప్పలేం 

Jan 18,2024 | 08:36

‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్‌వాడీలకు వచ్చే జూన్‌లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

‘నిరవధిక’ దీక్షలు ప్రారంభం 

Jan 18,2024 | 13:28

శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు  ప్రభుత్వం మొండి పట్టువైఖరి వీడాలని హితవు దీక్షలలో 15 మంది అంగన్‌వాడీ నేతలు పలు సంఘాల మద్దతు ప్రజాశక్తి – అమరావతి…

ఇజ్రాయిల్‌కు భారత కార్మికులను పంపొద్దు

Jan 17,2024 | 10:55

భారత ప్రభుత్వ చర్యలకు సిఐటియు నిరసన న్యూఢిల్లీ : పాలస్తీనాపై అత్యంత దారుణమైన రీతిలో మారణహోమాన్ని సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు నిర్మాణ కార్మికులను పంపేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న…