సంక్రాంతి రోజు కూడా… ఆందోళనే…
ప్రజాశక్తి-యంత్రాంగం : సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని అంగన్వాడీల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. విజయవాడ…
ప్రజాశక్తి-యంత్రాంగం : సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని అంగన్వాడీల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. విజయవాడ…
– సమ్మె శిబిరాల్లో పిండివంటలతో నిరసనలు – కొనసాగిన కోటి సంతకాల సేకరణ – 34వ రోజూ అంగన్వాడీల సమ్మె – పోరాటానికి ప్రజాసంఘాల సంఘీభావ నిధి…
– సమ్మె శిబిరాల్లో రంగువల్లులు వేసి నిరసన – రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ‘జగనన్నకు చెబుదాం..’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అనేక జిల్లాలో దీక్షా శిబిరాల వద్ద…
– అంగన్వాడీలు ఇళ్ల వద్ద లేకుంటే కుటుంబసభ్యులకు అందజేత – కోటి సంతకాల సేకరణ : రమాదేవి – సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయ పోరు : శ్రీనివాసరావు…
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…
చాలా వరకూ పరిష్కరించామన్న మంత్రి బొత్స అభ్యంతరం తెలిపిన సిఐటియు అనుబంధ సంఘం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి-జిల్లా) : సూళ్లూరుపేట మున్సిపాలిటీలో గత 15 రోజులుగా సిఐటియు ఆధ్వర్యములో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే.మునిసిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ కార్మికులను,యూనియన్ నాయకులను మంగళవారం పిలిపించి…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమ్మెకు, మద్దతుగా, సిఐటియు ఆధ్వర్యంలో, టోల్గేట్ గాంధీ విగ్రహం వద్ద ఉదయం ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.…