CITU

  • Home
  • కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి : సిఐటియు

CITU

కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి : సిఐటియు

Mar 26,2024 | 15:57

ప్రజాశక్తి-కోవూరు(నెల్లూరు) : కోవూరు కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు గోని దయాకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరు ఉధృతం

Mar 25,2024 | 21:42

 ర్యాలీ, రహదారి దిగ్బంధం ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు

Mar 22,2024 | 20:39

చిత్తూరు కార్పొరేషన్‌లో భారీగా సిఐటియులో చేరిక ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ :మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

హక్కుల సాధనకు ఐక్య పోరాటం శరణ్యం : కె.సబ్బరావమ్మ

Mar 21,2024 | 15:33

  ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సబ్బరావమ్మ  ప్రజాశక్తి – అల్లూరి సీతారామరాజు జిల్లా : ఐక్య పోరాటాల…

కార్మికుల హక్కులను హరించి వేస్తున్న బిజెపి మద్దతు పార్టీలను ఓడించండి : గౌస్ దేశాయ్

Mar 19,2024 | 15:23

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : కార్మిక,కర్షక హక్కులను కాలరాస్తున్న బిజెపి మద్దత్తు పార్టీలైన టిడిపి,జనసేన,వైసిపి పార్టీలను ఓడించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్ కార్యకర్తలకు…

రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఢిల్లీ’కి సంఘీభావం

Mar 14,2024 | 13:31

ప్రజాశక్తి-యంత్రాంగం : సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో జరగనుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్…

CITU: నేడు ధర్నాల్లో పాల్గొనాలి

Mar 14,2024 | 08:33

కార్మికవర్గానికి సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో…

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయండి : సిఐటియు

Mar 12,2024 | 16:43

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు…

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లకు కనీస వేతనం చెల్లించాలి

Mar 11,2024 | 22:50

 యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో డ్రైవర్లందరికీ కనీస వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ఎపి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు…