cpm v srinivasarao

  • Home
  • స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవాలి – రెడ్‌బుక్స్‌ డేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

cpm v srinivasarao

స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవాలి – రెడ్‌బుక్స్‌ డేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Feb 21,2024 | 22:00

-నీలం నోట్‌బుక్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి…

ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి : సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

Feb 20,2024 | 10:20

సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రాష్ట్రంలోని ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 17,2024 | 20:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…

కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

Feb 16,2024 | 20:24

ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి…

నీటి కాలుష్యం నియంత్రణలో సర్కారు వైఫల్యం

Feb 15,2024 | 21:30

  -మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, డయేరియా బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వండి : వి శ్రీనివాసరావు -గుంటూరులోని డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన…

1 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ

Feb 15,2024 | 07:44

తొలి విడతలో ఖరారు చేసిన రాష్ట్ర కమిటీ బిజెపిని, ఆ పార్టీ పల్లకిమోసే టిడిపి-జనసేన, వైసిసిలను ఓడించాలి వామపక్ష, లౌకికశక్తులను గెలిపించాలి రైల్వే జోన్‌పై బిజెపి, వైసిపివి…

ఢిల్లీలో రైతులపై పోలీసుల దాడికి సిపిఎం ఖండన

Feb 14,2024 | 18:14

ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌ – పారిశ్రామిక సమ్మెకు మద్దతు ప్రజాశక్తి-విజయవాడ : రెండేళ్ల క్రితం మోడీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని 200 రైతు…

పోటీ చేసే స్థానాలపై సిపిఎం కీలక ప్రకటన

Feb 14,2024 | 16:22

ప్రజాశక్తి-విశాఖ : మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన సిపిఎం రాష్ట్ర…

కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

Feb 11,2024 | 21:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధిత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ…