fishermens

  • Home
  • వేట లేక..కుటుంబం గడవక

fishermens

వేట లేక..కుటుంబం గడవక

May 18,2024 | 10:11

నెల దాటినా అందని పరిహారం కుటుంబ పోషణ కోసం వలసబాట మత్స్యకారుల అవస్థలు పట్టని ప్రభుత్వం ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : వేటసాగక.. పూట గడవక…

మత్స్యకారులందరికీ పరిహారం ఇస్తాం : మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

Apr 6,2024 | 09:51

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : తాళ్లరేవు మండలంలోని ఓఎన్జిసి పరిహారం అందని మత్స్యకారులందరికీ పరిహారం అందిస్తామని ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు.…

గల్లంతైన మత్స్యకారులు క్షేమం

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి -భోగాపురం, విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం…

పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం

Mar 14,2024 | 21:01

రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల నిరసన మద్దతు తెలిపిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) : అరబిందో ఫార్మా పరిశ్రమలోని వ్యర్థాలను సముద్రంలోకి…

పైపులైన్లు తొలగించాల్సిందే – 2వ రోజు మత్స్యకారుల ఆందోళన

Jan 19,2024 | 12:07

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్‌ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…

ఫార్మా పరిశ్రమ పైపులైన్‌ తొలగించాలని ధర్నా

Jan 19,2024 | 08:23

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ):కెఎస్‌ఇజడ్‌ లైపిజ్‌ ఫార్మా పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌లైన్‌ తొలగించాలని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ కోనపాపపేట…

కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారులు మృతి

Nov 21,2023 | 13:59

కాకినాడ : కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. సూర్యారావుపేట నుంచి హౌప్‌ ఐల్యాండ్‌ వరకు అయిదుగురు…

మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత పవన్‌

Nov 21,2023 | 12:13

విజయవాడ : నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని … మత్స్యకారులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పవన్‌ ఓ ప్రకటన విడుదల…

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాద బాధితులకు నష్టపరిహారమివ్వాలి : నారా లోకేశ్‌

Nov 20,2023 | 12:30

అమరావతి : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాద బాధితులకు నష్టపరిహారమివ్వాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం అర్థరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌…