formers

  • Home
  • జవహర్‌ రెడ్డి మా భూముల్లోకి వచ్చారు

formers

జవహర్‌ రెడ్డి మా భూముల్లోకి వచ్చారు

May 31,2024 | 22:25

భీమిలి మండలం అన్నవరం, తూడెం రైతులు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తమ భూమలను దక్కించుకోవాలని చూస్తున్నారని…

వడ్ల కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతల ఆగ్రహం

May 15,2024 | 12:45

యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్‌ పాలనలో రైతుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం…

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

May 8,2024 | 21:02

ప్రజాశక్తి-పుట్లూరు, కళ్యాణదుర్గం:తాము సాగు చేసిన పంటలను దక్కించుకునేందుకు నీరుపెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతంతో మరణించారు. అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటు…

పొలంలో బైకులు నడిపి రైతుల నిరసన – సాగు నీరందించాలని డిమాండ్‌

Mar 27,2024 | 21:31

ప్రజాశక్తి- తాళ్లరేవు(కాకినాడ జిల్లా) :సాగునీరు లేక పంటలు బీటలు వాడుతున్నాయని, వెంటనే సాగు నీరందించాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలోని గ్రాంట్‌ ప్రాంతంలోని పంట పొలాల్లో…

పాస్‌పోర్ట్‌లు, వీసాలు రద్దు

Mar 1,2024 | 11:12

ఆందోళన చేసిన రైతులపై హర్యానా సర్కారు కక్షసాధింపు ఖనౌరీ సరిహద్దు వద్ద శుభకరన్‌ భౌతిక కాయానికి ఘన నివాళి హత్య కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు…

ఢిల్లీ సరిహద్దులో ఉద్యమ జ్యోతులు

Feb 25,2024 | 08:42

– కేంద్రం తీరుపై అన్నదాతల ధర్మాగ్రహం – శంభూ, ఖనౌరీ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ – కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతల…

హర్యానా పోలీసుల దాష్టీకం

Feb 24,2024 | 11:16

పలువురికి గాయాలు, ధ్వంసమైన ట్రాక్టర్లు ఖనౌరీ సరిహద్దులో మరో రైతు మృతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువరైతును అమానుషంగా పొట్టన పెట్టు కున్న హర్యానా పోలీసులు శుక్రవారం…

రైతులపై మోడీ కర్కశత్వం

Feb 24,2024 | 08:30

– యువరైతు మృతికి బాధ్యత వహించాలి – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్‌ కాల్పుల్లో మరణించిన…

ఎంఎస్‌పి చట్టం చేయాల్సిందే : నేడు ‘ఢిల్లీ చలో’ పాదయాత్ర

Feb 21,2024 | 08:29

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతన్నల పోరుబాట ‘శంభూ’ వద్ద పోటెత్తిన కర్షకలోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా…