four

  • Home
  • Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

four

Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

Mar 24,2024 | 13:46

అమరావతి : కరోనా నియంత్రణ కోసం భారతదేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్‌…

మహారాష్ట్రలో ఎదురు కాల్పులు

Mar 19,2024 | 22:14

 నలుగురు మావోయిస్టులు మృతి ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మంగళవారం భద్రతా దళాలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు…

ఒకే ఈత లో నాలుగు మేకలు పుట్టాయి…!

Feb 27,2024 | 10:21

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : బుచ్చయ్యపేట గ్రామ శివారు నేతవానిపాలెం గ్రామంలో ఓ మేక నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బర్నికానచిన్న కు చెందిన మేక…

ముగిసిన నాలుగో దఫా చర్చలు ..

Feb 27,2024 | 18:07

న్యూఢిల్లీ : పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం…

నాలుగేళ్లలో 701 దేశద్రోహం కేసులు-5023 ఉపా కేసులు

Feb 7,2024 | 10:48

న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 దేశద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల…

నకిలీ ఐడిఫ్రూఫ్‌లతో భారత్‌లో అక్రమ నివాసం – నలుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌..!

Feb 5,2024 | 13:20

ఖమ్మం : నకిలీ ఐడి ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్‌ వాసులు అక్రమంగా నివాసముంటున్నట్లు వెలుగులోకి వచ్చింది.…

వైసిపి నాలుగో జాబితా విడుదల

Jan 19,2024 | 10:09

చిత్తూరు ఎంపి అభ్యర్థిగా నారాయణ స్వామి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో పోటీలో నిలిపే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది.…

నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు : ఎనిమిది మంది అరెస్టు

Dec 19,2023 | 09:46

బెంగళూరు : నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌…

ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి

Dec 15,2023 | 14:02

తెలంగాణ : ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చర్లపల్లి డివిజన్‌ బిఎన్‌ రెడ్డి నగర్‌లో జరిగింది. అమ్మమ్మతో కలిసి…