రేపటి నుంచి విత్తనవేరుశనగ పంపిణీ
ప్రజాశక్తి-అనంతపురం :ఖరీఫ్కు సంబంధించి సబ్సీడీ వేరుశనగ కాయలు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు శుక్రవారం నుంచి స్థానిక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనకాయలు పంపిణీ చేసేందుకు…
ప్రజాశక్తి-అనంతపురం :ఖరీఫ్కు సంబంధించి సబ్సీడీ వేరుశనగ కాయలు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు శుక్రవారం నుంచి స్థానిక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనకాయలు పంపిణీ చేసేందుకు…
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్ :ఈనెల 25వ తేదీ శుక్రవారం నుండీ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఏనుగుల గణన చేపట్టనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి చైతన్య కుమార్రెడ్డి తెలిపారు. ఈ గణన…
తిరుపతి : ఆరోగ్యశ్రీ సేవలను రేపటి (బుధవారం) నుండి నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్వారు ప్రకటన విడుదల చేశారు. బుధవారం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ…
ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా…