hyderabad

  • Home
  • రేపు ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రోకి శంకుస్థాపన

hyderabad

రేపు ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రోకి శంకుస్థాపన

Mar 7,2024 | 14:58

హైదరాబాద్‌ : ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌నగర్‌ బస్‌డిపో వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా…

మేడిగడ్డను పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ

Mar 7,2024 | 12:12

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం గురువారం ఉదయం సందర్శించింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతత్వంలోని…

Hyd: హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

Mar 7,2024 | 11:19

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుండిగల్‌ పరిధిలో…

తృటిలో తప్పిన పెను ప్రమాదం

Mar 6,2024 | 17:07

హైదరాబాద్‌ : నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

Mar 5,2024 | 10:38

హైదరాబాద్‌ : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం…

క్రికెట్‌ ఆడుతుండగా విషాదం.. గుండెపోటుతో టెకీ మృతి..

Mar 4,2024 | 09:52

హైదరాబాద్‌ : క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువ టెకీ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం…

స్నాప్‌ చాట్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై.. మీర్జా రిమాండ్‌ రిపోర్ట్‌

Mar 2,2024 | 16:18

హైదరాబాద్‌ : తెలంగాణలో రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు హాట్‌ టాపిక్‌. అప్పటికే 14 మందిని అదుపులో తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు…

హైదరాబాద్‌లోని పిల్లల్లో ఫీవర్‌ ఫియర్‌..!

Mar 1,2024 | 13:07

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో చిన్నారులను స్కార్లెట్‌ ఫీవర్‌ వణికిస్తోంది. ఓ వైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన వేళ … ఈ జ్వరం తీవ్ర ఆందోళనకు…

జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

Feb 29,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.…