hyderabad

  • Home
  • హైదరాబాద్‌లో 39 మంది ఈవ్‌ టీజర్లు అరెస్ట్‌

hyderabad

హైదరాబాద్‌లో 39 మంది ఈవ్‌ టీజర్లు అరెస్ట్‌

Jan 20,2024 | 12:35

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ నాంపల్లి, చార్మినార్‌, అప్జల్‌గంజ్‌ బస్టాప్‌, కైట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా పరేడ్‌…

గుండెపోటుతో ఓయూలో విద్యార్థి మృతి

Jan 20,2024 | 12:22

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. చిరంజీవి అనే విద్యార్థి ఓయూ కామర్స్‌లో ఎంకామ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ…

వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శన – సందర్శకుల సందడి

Jan 20,2024 | 12:00

బేగంపేట (తెలంగాణ) : హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మొదటి…

విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

Jan 19,2024 | 15:58

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీలు, మోడల్‌, సాధారణ, ఎయిడెడ్‌, జనరల్‌ గురుకులాలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ…

బేగంపేట లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం

Jan 19,2024 | 15:19

హైదరాబాద్‌: బేగంపేటలోని లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న ఓ సెలూన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Jan 18,2024 | 14:58

హైదరాబాద్‌: భరత్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ పై వాటర్‌ ట్యాంక్‌ డీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు…

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ప్రదర్శన ప్రారంభం

Jan 18,2024 | 11:52

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

కారు ప్రమాదం ఘటనపై మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కేసు

Jan 17,2024 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజాభవన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌…

తమ్మినేని ఆరోగ్యం స్థిరంగా ఉంది.. త్వరగా కోలుకుంటారు : పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌

Jan 20,2024 | 11:13

హైదరాబాద్‌ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు…