హైదరాబాద్లో 39 మంది ఈవ్ టీజర్లు అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి, చార్మినార్, అప్జల్గంజ్ బస్టాప్, కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్…
హైదరాబాద్ : హైదరాబాద్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి, చార్మినార్, అప్జల్గంజ్ బస్టాప్, కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. చిరంజీవి అనే విద్యార్థి ఓయూ కామర్స్లో ఎంకామ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ…
బేగంపేట (తెలంగాణ) : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మొదటి…
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీలు, మోడల్, సాధారణ, ఎయిడెడ్, జనరల్ గురుకులాలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ…
హైదరాబాద్: బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న ఓ సెలూన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…
హైదరాబాద్: భరత్ నగర్ ఫ్లై ఓవర్ పై వాటర్ ట్యాంక్ డీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు…
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి…
హైదరాబాద్: తెలంగాణ ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్పైనా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. షకీల్…
హైదరాబాద్ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు…