కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్రంలో 1,11,321 మందికి కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. 2023 ఆగస్టు-డిసెంబర్ వరకు అర్హులై.. పొందని వారిని తాజాగా…
హైదరాబాద్ : రాష్ట్రంలో 1,11,321 మందికి కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. 2023 ఆగస్టు-డిసెంబర్ వరకు అర్హులై.. పొందని వారిని తాజాగా…
హైదరాబాద్ : గాజుల రామారంలోని ప్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించడంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు…
హైదరాబాద్ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…
ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు…
హైదరాబాద్: చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డి నగర్లో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హౌల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు…
హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్…
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన…
హైదరాబాద్ : కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో యువతీ యువకులు ఫుల్గా ఎంజారు చేశారు. వేడుకలలో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను…
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియా గూడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో…