నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల…
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల…
యూసుఫ్గూడ (హైదరాబాద్) : ఓ సిఇఒ మీటింగుల పేరుతో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ వేధిస్తుండటంతో ఆమె మధురానగర్ పోలీసులను ఆశ్రయించి…
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో…
షామీర్పేటలోని లియోనా రిసార్ట్లో క్యాంపు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో:జార్ఖండ్ రాజకీయ పరిణామాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు…
హైదరాబాద్ : సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కఅషి చేస్తున్నదని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన…
రాయదుర్గం: సోషల్ మీడియాలో వైరల్గా మారిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్స్టాల్ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు…
హైదరాబాద్: నగర శివారు నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో పలు వివరాలను పోలీసులు సేకరించారు. నిందితురాలు లావణ్య (34) విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం…
హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది.…
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…