inaugurated

  • Home
  • Pulivendulaలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

inaugurated

Pulivendulaలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

Mar 11,2024 | 12:58

పులివెందుల (వైఎస్‌ఆర్‌ కడప) : పులివెందులలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సర్వజన ఆసుపత్రిని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సోమవారం ప్రారంభించారు. పులివెందులలో వైఎస్‌అర్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని సిఎం…

కురుపాంలో పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

Mar 5,2024 | 12:13

కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50…

సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Mar 4,2024 | 13:00

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో…

వైయస్సార్‌ హెల్త్‌ విలేజ్‌ క్లినిక్‌ నూతన భవనాలను ప్రారంభించిన అధికారులు

Mar 2,2024 | 13:33

వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం తూడి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్‌ హెల్త్‌ విలేజ్‌ క్లినిక్‌ నూతన భవనాలను శాసనసభ్యులు విశ్వాసరాయి…

కుతలేరు వంతెనను, డ్రైనేజ్‌ కాలువను ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Feb 24,2024 | 12:33

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలో కుతలేరు వంతెన, డ్రైనేజ్‌ కాలువను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శనివారం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నుండి హైడ్రామా మధ్య ప్రశాంతంగా…

TSRTCకి మరో 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

Dec 30,2023 | 12:16

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…

విజయవాడలో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ప్రారంభం-జనవరి 20న..!

Dec 27,2023 | 13:16

విజయవాడ : విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవానికి జనవరి 20న సన్నాహాలు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. తాడేపల్లిలోని వైసిపి…

ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ రెడ్డి

Dec 8,2023 | 11:43

తెలంగాణ : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు చేరుకున్న ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.…