INDIA bloc : ఇండియా బ్లాక్ నేతలు ఖర్గే నివాసంలో భేటీ : స్పీకర్ ఎన్నికపై చర్చ
న్యూఢిల్లీ : ‘ఇండియా’ బ్లాక్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ నేతలంతా…
న్యూఢిల్లీ : ‘ఇండియా’ బ్లాక్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ నేతలంతా…
షిల్లాంగ్ : జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్కే తమ మద్దతు అని మేఘాలయ వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ (విపిపి) గురువారం ప్రకటించింది. జాతీయ స్థాయిలో…
బిజెపికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగుతుంది ఇండియా బ్లాక్ సమావేశం అనంతరం ఖర్గే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో బిజెపి…
సిట్టింగ్లందరూ విజయదుందుభి రెండు చోట్ల సిపిఎం గెలుపు పొద్దుపోయే వరకూ కౌంటింగ్ ప్రజాశక్తి – చెన్నయ్ (తిరుపతి బ్యూరో) : లోక్సభ ఎన్నికల్లో పుదిచ్చేరితో సహా తమిళనాడులో…
మెజార్టీ ఫిగర్కు బిజెపి దూరం హిందీ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు ఆదుకోని అయోధ్య రామయ్య గణనీయంగా పుంజుకున్న ‘ఇండియా’ న్యూఢిల్లీ : సొంత బలంతో ముచ్చటగా మూడోసారి…
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు, బలహీనవర్గాలు అభ్యున్నతికి ప్రణాళికతో స్పష్టమైన గ్యారంటీ ఇచ్చిన…
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ఎన్డియే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఆ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు లేదని, ప్రతిపక్ష ఇండియా వేదిక కళ్లెం వేసేంత…
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్కి వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ఇప్పటికే ఎన్డిఎ కూటమికి, ఇండియా బ్లాక్ గట్టిపోటీనిచ్చింది. ఈ రెండింటి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా…
చెన్నై : దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇండియా బ్లాక్ దూసుకుపోతోంది. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ఇండియా బ్లాక్ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..…