India

  • Home
  • ILO report : దేశంలో ఉపాధి తీరుని బట్టబయలు చేసిన సర్వే

India

ILO report : దేశంలో ఉపాధి తీరుని బట్టబయలు చేసిన సర్వే

Mar 27,2024 | 14:15

న్యూఢిల్లీ  :    భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉన్నత విద్యలు అభ్యసించిన యువతకు సైతం సరైన ఉపాధి అవకాశాలు…

దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకోండి : ఇసిని కోరిన ‘ఇండియా’ ఫోరం

Mar 25,2024 | 08:43

బెదిరింపులు, వేధింపులతో స్వేచ్ఛాయుత ఎన్నికలు అసాధ్యం ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ న్యూఢిల్లీ : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్ష…

ఆస్ట్రేలియా పర్యటనకు 27మందితో హాకీ జట్టు

Mar 18,2024 | 22:11

భువనేశ్వర్‌: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత పురుషుల హాకీ జట్టుకు డ్రగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు. 27మందితో కూడిన భారతజట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) సోమవారం…

ఇస్లామోఫోబియాపై పాక్‌ తీర్మానం

Mar 17,2024 | 00:39

 ఓటింగ్‌కు భారత్‌ దూరం ఐక్యరాజ్య సమితి : ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. హిందూవాదం, బౌద్ధవాదం, సిక్కు, ఇతర మత విశ్వాసాలకు…

పాక్‌తో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి : భారత్‌

Mar 13,2024 | 08:44

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ తో చర్చలకు భారత్‌ తలుపులు ఎప్పుడూ మూయలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. అయితే ఒకవేళ ఇరు దేశాలు చర్చలు…

IND vs ENG : ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా 135/1

Mar 7,2024 | 17:35

ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. భారత్‌ 30 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్‌, ఓపెనర్‌…

IND vs ENG Day 3 : మూడో రోజు ముగిసిన ఆట.. గెలుపు దిశగా టీమిండియా

Feb 25,2024 | 16:46

రాంచీ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా గెలవాలంటే ఇంకా…

IND vs ENG, 4th Test : రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 219/7

Feb 24,2024 | 16:50

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే…

జాహ్నవి మృతి కేసు తీర్పుపై భారత్‌ అసంతృప్తి – కీలక ప్రకటన

Feb 24,2024 | 12:01

సీటెల్‌ : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ విద్యార్థిని కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాహ్నవి మరణానికి…