Indian Economy

  • Home
  • ఒక్క శాతం మంది చేతుల్లోనే భారత్‌

Indian Economy

ఒక్క శాతం మంది చేతుల్లోనే భారత్‌

Mar 21,2024 | 07:49

వారి గుప్పిటలోనే ఆదాయం, సంపద హామీలు విస్మరించిన బిజెపి దేశంలో నిరంకుశ పాలన ఆదాయ అసమానతలు అధికం వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక న్యూఢిల్లీ : భారత…

లక్షాధికారి అక్కలా…!

Feb 15,2024 | 06:48

ఎన్నికల వేళ ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించేస్తుంటారు పాలకులు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి (పత్రికా గోష్టి కాదు) ప్రధాని మోడీ…

బిజెపియేతర రాష్ట్రాలకు భారీగా నిధుల కోత

Feb 12,2024 | 10:48

 కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శ తిరువనంతపురం : బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వివక్షను కొనసాగిస్తూనేవుంది. తాజాగా ప్రవేశపెట్టిన…

ఉపాధి లేని అభివృద్ధి – దేశానికి పెనుముప్పు

Dec 29,2023 | 07:24

గత ఏడాది బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్‌ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా…

ప్రమాదకర స్థాయికి భారత అప్పులు..! 

Dec 22,2023 | 10:25

జిడిపిలో 100 శాతానికి మించొచ్చు.. : ఐఎంఎఫ్‌ హెచ్చరిక న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత…

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

Dec 14,2023 | 09:33

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,07,513.09 కోట్లు వ్యయ నష్టం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం…

కేరళపై మరోసారి కక్ష్యకట్టిన కేంద్రం

Dec 2,2023 | 18:12

కేరళ : కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరోసారి కక్ష్య కట్టింది. రాష్ట్రానికి రావాల్సిన సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను(IGST) సెటిల్‌మెంట్ నుండి రూ.332 కోట్లు…

ప్రజల్ని చూడండి – అంకెలను కాదు

Nov 30,2023 | 07:01

భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనేది అభివృద్ధి సమస్య కాదు, ఆదాయాల సమస్య. తగినంతగా ఆదాయాలు పెరగడం లేదు. అధిక సంఖ్యాకులకు అవి నిలకడగా లేవు. మొత్తం మీద…

క్రెసండ సొల్యూషన్స్‌ రెవెన్యూ 38శాతం వృద్థి

Nov 18,2023 | 11:52

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో క్రెసండ సొల్యూషన్స్‌ రెవెన్యూ 38 శాతం పెరిగి రూ.19.49 కోట్లుగా నమోదయ్యినట్లు తెలిపింది.…