JDU : ఎన్నికల్లో ముస్లింలు, యాదవులు నాకు ఓటు వేయలేదు.. అందుకు నేను వారికేమీ చేయను : జెడియు ఎంపి దేవేష్
పాట్నా : ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు, యాదవులు తనకు ఓటు వేయనందుకు జెడియు ఎంపి దేవేష్ చంద్ర ఠాకూర్ వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు.…