కాంగ్రెస్, బిజెపి మధ్య రహస్య మైత్రి బయటపడింది : కేటీఆర్
హైదరాబాద్: గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిప్లబిక్ డే సందర్భంగా…