జాహ్నవి కేసులో న్యాయం జరిగేలా చూడాలి : కెటిఆర్
హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థిని కందు జాహ్నవి మృతి చెందింది. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేనందున అతనిపై నేరాభియోగాలు మోపడం లేదని చెప్పడంపై…
హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థిని కందు జాహ్నవి మృతి చెందింది. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేనందున అతనిపై నేరాభియోగాలు మోపడం లేదని చెప్పడంపై…
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్…
మల్కాజ్గిరి : కాంగ్రెస్ చార్సౌ బీస్ హామీలను చూసి ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్త్రుతస్థాయి…
తెలంగాణ : బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ధ్వజమెత్తారు. శనివారం ఎక్స్ వేదికగా కెటిఆర్ పోస్ట్…
హైదరాబాద్: ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని…
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపడంలో సర్పంచ్ల పాత్ర ఎనలేనిదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజానీకానికి ఎంతో సేవ చేసి…
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. సిరిసిల్లలో చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా…
సిరిసిల్ల: గతంలో చాలామంది బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బిఆర్ఎస్ను తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో…
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్గూడ్ నుంచి జూబ్లీహిల్స్లో తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…