MP

  • Home
  • అసోంలో సిట్టింగ్‌ ఎంపీకి షాక్‌

MP

అసోంలో సిట్టింగ్‌ ఎంపీకి షాక్‌

Apr 22,2024 | 00:52

 తిరస్కరణకు గురైన నబా సరానియా నామినేషన్‌ కోక్రాఝర్‌ (అసోం): ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని కలలుగన్నకోక్రాఝర్‌ ఎంపి నబ కుమార్‌ సరానియాకు ఊహించని షాక్‌…

కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

Apr 11,2024 | 04:37

 సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది.…

మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

Mar 13,2024 | 21:07

హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌, వరంగల్‌ నుంచి…

ఓటుకు లంచం కేసులో ఎమ్మెల్యేలు, ఎంపిలు మినహాయింపు పొందలేరు

Mar 4,2024 | 22:11

రాజ్యాంగ రక్షణ కల్పించలేం – లంచం తీసుకోవడమనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోంది లంచం తీసుకుని ఓటు వేయడం నేరపూరిత చర్య ఎంపి, ఎమ్మెల్యేల లంచం…

వైసిపికి ఎంపి బాలశౌరి రాజీనామా

Jan 14,2024 | 09:07

టిడిపిలోకి వెళ్లేందుకు పెనమలూరు ఎమ్మెల్యే సారథి యత్నాలు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపికి మచిలీపట్నం ఎంపి బాలశౌరి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ…

ఎంపీ బహిష్కరణ అప్రజాస్వామికం

Dec 14,2023 | 07:40

తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రీని లోక్‌సభ అనైతిక వర్తనం, ధిక్కారం ప్రాతిపదికన బహిష్కరించింది. ఆమె తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించడానికి ఉపయోగించాల్సిన తన…

గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించండి : ఎంపి అవినాష్‌కు గ్రామస్తుల వినతి

Dec 11,2023 | 14:09

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్‌ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన…

ఎంపి సమీక్ష కు టూరిజం నుంచి రిసెప్షనిస్ట్‌ హాజరు : అధికారి ఆగ్రహం

Nov 28,2023 | 13:21

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ కలెక్టరేట్‌ లో మంగళవారం ఉదయం 12 గంటలకు జిల్లా అభివఅద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం. జరిగింది. కమిటి ఛైర్‌ పర్సన్‌ ,…

రఘురామకృష్ణరాజుకు రూ.40 కోట్ల జరిమానా

Nov 26,2023 | 10:29

ప్రజాశక్తి-అమరావతి: ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఈడీ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌…