నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి : విశాఖలో ఎస్ఎఫ్ఐ ర్యాలీ
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో…
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో…
న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజి, పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, అవకతవకలను దాచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గగోరు మండిపడ్డారు. తాజాగా ఆయన…
ప్రజాశక్తి-కాకినాడ : దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు పై విచారణ జరిపించాలని కోరుతూ…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నీట్)లో 2024-25 జూన్ సెషన్కు సంబంధించిన పీహెచ్డి (ఫుల్ టైమ్, పార్ట్ టైమ్). ఇంటర్ డిస్సిప్లినరీ…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్,…
ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): ఎపి నిట్ను సిబ్బంది సహకారంతో ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్…
ఢిల్లీ : జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది.…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఖాళీగా ఉన్న పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి నీట్ పిజి ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్-2023 నిర్వహించనున్నట్లు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసిసి) గురువారం…