చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్ రామలక్ష్మి
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. పట్టణంలోని మిలటరీకాలనీ, బోస్నగర్, రాజ్మహల్, రామన్నదొరవలసలో మంగళవారం పారిశుద్ధ్య…