వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు.. Jun 20,2024 | 11:01 తెలంగాణ: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు…
స్పీకర్ స్థానానికి గౌరవం పెరిగేలా పని చేస్తా : అయ్యన్న Jun 30,2024 | 00:54 ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : స్పీకర్ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.…
లోక్ అదాలత్లను వినియోగించుకోవాలి Jun 30,2024 | 00:54 ప్రజాశక్తి-యంత్రాంగం లీగల్ : జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకొని కక్షిదారులు వ్యయ, ప్రయాసలు లేని న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కం జిల్లా న్యాయ సేవాధికార…
కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని నిరసన Jun 30,2024 | 00:52 ప్రజాశక్తి-పెందుర్తి : సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కాయగూరల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్య ఏరియా సమితి…
ఘనంగా సురభి నాటకోత్సవాలు ప్రారంభం Jun 30,2024 | 00:51 ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : సురభి సంస్కృతిని బతికిద్దామని, పౌరాణిక రంగాన్ని నిలబెడదామని విజయ నిర్మాణ సంస్థ అధినేత విజరు కుమార్ పేర్కొన్నారు. నాటక రంగ మనుగడకు…
ఎపిఎల్ సీజన్-3 ట్రోఫీ ఆవిష్కరణ Jun 30,2024 | 00:46 ప్రజాశక్తి -పిఎం పాలెం : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్ ఆదివారం నుంచి వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.…
వేములవలస మార్కెట్ రూ.1.27 కోట్లకు వేలం Jun 30,2024 | 00:45 ప్రజాశక్తి-ఆనందపురం: ఆనందపురం మండలం వేములవలస డైలీ మార్కెట్ను రూ. ఒక కోటీ 27 లక్షలా 998కి ఎన్ని శంకర్రావు వేలంలో సొంతం చేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి…
వరి విత్తనాల పంపిణీ Jun 30,2024 | 00:43 ప్రజాశక్తి -పద్మనాభం : మండలంలోని మద్ది, రెడ్డిపల్లి, అనంతవరం గ్రామాల సచివాలయాల వద్ద శనివారం వరి విత్తనాలను పంపిణీచేశారు. మద్ది గ్రామంలో ఎంపిపి రాంబాబు, తెలుగుదేశం మాజీ…
సరైన భద్రత లేకే ప్రమాదాలు Jun 30,2024 | 00:38 మాట్లాడుతున్న అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు సిఐటియు ప్రజాశక్తి- రణస్థలం సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే మండలంలోని సరకా పరిశ్రమలో శనివారం రసాయనాల ట్యాంకులు పెద్దఎత్తున పేలి అగ్ని…
సిక్కోలు జవాన్కు సేవా పతకాలు Jun 30,2024 | 00:36 సేవా పతకాన్ని అందుకుంటున్న దొరబాబు ప్రజాశక్తి- సోంపేట ఇటీవల శ్రీనగర్ బారాముల్లా జిల్లా, ఆదిపురాలో చేపట్టిన 32 రాష్ట్రీయ రైపైల్ ఆపరేషన్లో పాల్గొని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా…