కోదాడలో కోర్టు కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్ సీజే
హైదరాబాద్ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్ కోర్ట్,…
హైదరాబాద్ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్ కోర్ట్,…
– దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి : ఉపముఖ్యమంత్రులు అంజాద్,నారాయణ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్, శ్రీకాళహస్తి :కర్నూలులోని ఇండియన్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (త్రిపుల్ఐటి…
తెలంగాణ : ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక…
విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను…
-ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-చిలమత్తూరు (హిందూపురం):వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశంతోనే వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హిందూపురం ఎమ్మెల్యే…
అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్, తదితరులు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…
గిఫ్ట్ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…
– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి…