opened

  • Home
  • కోదాడలో కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్‌ సీజే

opened

కోదాడలో కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్‌ సీజే

Feb 24,2024 | 14:37

హైదరాబాద్‌ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్‌ కోర్ట్‌,…

త్రిపుల్‌ఐటి డిఎం జాతికి అంకితం ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ

Feb 21,2024 | 08:36

– దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి : ఉపముఖ్యమంత్రులు అంజాద్‌,నారాయణ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌, శ్రీకాళహస్తి :కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (త్రిపుల్‌ఐటి…

ఫైర్‌ సర్వీసెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయం ప్రారంభించిన సీఎం

Feb 18,2024 | 16:04

తెలంగాణ : ఫైర్‌ సేఫ్టీ డిపార్ట్‌ మెంట్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక…

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

Feb 9,2024 | 16:04

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను…

తాగునీటి కష్టాలు ఉండకూడదనే వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు

Feb 9,2024 | 08:08

-ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-చిలమత్తూరు (హిందూపురం):వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశంతోనే వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హిందూపురం ఎమ్మెల్యే…

ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

Feb 7,2024 | 14:40

అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌, తదితరులు…

గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

Jan 25,2024 | 21:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…

గుజరాత్‌లో మద్యానికి తలుపులు తెరిచిన బిజెపి

Jan 24,2024 | 10:18

గిఫ్ట్‌ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్‌ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…

మూడు రైళ్లకు గమ్యస్థానం పొడిగింపు

Jan 13,2024 | 08:27

– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి…