Paddy: నిలిచిన ధాన్యం చెల్లింపులు
రూ.815 కోట్లకుపైనే బకాయిలు ఆందోళనలో రైతాంగం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం సేకరణకు గాను ప్రభుత్వం రైతులకు చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. పౌరసరఫరాల…
కొనుగోలు కేంద్రాల్లో రూ.10 కేజీల అదనం ప్రయివేటుగా విక్రయిస్తే రూ.200 నష్టం నిట్టనిలువునా మునిగిపోతున్న రైతన్న ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా గుర్ల మండలం…
మంగళగిరి రూరల్్: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్య క్రమం మంగళగిరి మండలంలోని రామచంద్రా పురంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి లు…
ఎక్కడి ధాన్యం అక్కడే మద్దతు ధర రూ. 1637లు రైతుకు అందుతున్నది రూ 1460లు అంతంత మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రజాశక్తి-రామచంద్రపురం : తొలకరి ధాన్యం పంట…
ప్రజాశక్తిా సోమల (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పేటూరు గ్రామానికి చెందిన చిట్టి అనే రైతుకు చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి ధ్వంసం…
రూ. 15,733 కోట్లు అవసరం గత సీజన్ బకాయిలు కూడా పెండింగే… ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి: ధాన్యం సేకరణకు, ఇతర అవసరాలకు రూ.15,733 కోట్లు…