Pakistan

  • Home
  • పాకిస్తాన్‌లో రీపోలింగ్‌.. ఈసీ కీలక నిర్ణయం

Pakistan

పాకిస్తాన్‌లో రీపోలింగ్‌.. ఈసీ కీలక నిర్ణయం

Feb 11,2024 | 12:29

పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ.. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్‌ కేంద్రాల్లో…

పాక్‌లో రాజకీయ అనిశ్చితి !

Feb 11,2024 | 11:07

ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీని అడ్డుకునేందుకు సైన్యం యత్నం తెరపైకి నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ సంకీర్ణం ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి…

పాక్‌ ఫలితాల వేళ ఇమ్రాన్‌ విక్టరీ స్పీచ్‌

Feb 10,2024 | 12:39

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఏ పార్టీ విజయం సాధించిందో ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయలేదు. ఇమ్రాన్‌ఖాన్‌, నవాజ్‌ షరీఫ్‌ వీరిద్దరిలో ఎవరు మరోసారి ప్రధాని అవుతారు…

పాక్‌ పోలింగ్‌ హింసాత్మకం

Feb 9,2024 | 10:46

ఇద్దరు చిన్నారులతో సహా 12మంది మృతి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇస్లామాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్‌లో గురువారం జరిగిన పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. సాయుధ…

పాకిస్తాన్ లో ఓటింగ్ ప్రారంభం

Feb 8,2024 | 10:25

పాకిస్తాన్ : నగదు కొరత ఉన్న దేశాన్ని పాలించడానికి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పాకిస్థానీయులు ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభించారు. ఉదయం 8.00 గంటలకు…

పాకిస్తాన్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు

Feb 8,2024 | 09:07

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…

పాక్‌ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓటు హక్కును కాలరాస్తున్న పురుషాధిక్యత

Feb 7,2024 | 11:19

దుర్నాల్‌, పాకిస్తాన్‌ : పాకిస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో పితృస్వామ్య పురుషాధిక్య భావజాలం అక్కడి మహిళల ఓటు హక్కును కాలరాస్తోంది. వయోజనులందరికీ ఓటు వేసే హక్కు వున్నప్పటికీ సామాజికంగా…

పాక్‌ను వెంటాడుతున్నఅధిక ధరలు, పేదరికం, సైనిక జోక్యం

Feb 5,2024 | 10:33

8న ఎన్నికలు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం జోరందుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వారం రోజుల వ్యవధిలోనే మూడు శిక్షలు విధించడంపై…

బలూచిస్తాన్‌లో తీవ్రవాదుల దాడుల్లో 15మంది మృతి

Feb 1,2024 | 08:35

కరాచి : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో భారీగా సాయుధులైన తీవ్రవాదులు మూడు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 9మంది తీవ్రవాదులతో సహా 15మంది మరణించారు. వీరిలో…