ఎక్స్ను వారంలో పునరుద్దరించండి
పాక్ ప్రభుత్వానికి సింధ్ హైకోర్టు ఆదేశాలు కరాచీ : సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్)పై సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని, వారంలోగా దీనిని పునరుద్దరించాలని పాకిస్తాన్ హోం…
పాక్ ప్రభుత్వానికి సింధ్ హైకోర్టు ఆదేశాలు కరాచీ : సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్)పై సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని, వారంలోగా దీనిని పునరుద్దరించాలని పాకిస్తాన్ హోం…
వందమంది పైగా మృతి ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా 50మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు. అత్యవసర సేవల బృందాలన్నీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు.…
కరాచీ : పాకిస్థాన్లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని హబ్…
ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్తో పాకిస్తాన్ టీ20 సిరీస్ ఆడనుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ…
14 ఏళ్ల జైలు శిక్ష సస్పెన్షన్ ఇస్లామాబాద్ : తోషఖానా అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన 14ఏళ్ల…
పాకిస్థాన్ : పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల…
ఇండియన్ నేవీ : ఇండియన్ నేవీ మరోసారి సాహసం చేసింది. వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతోపాటు అందులో సిబ్బందిని కూడా…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు…
ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్పై ఉత్కంఠ విజయం పాకిస్తాన్ సూపర్లీగ్ కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2024 సీజన్ టైటిల్ను ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు మరో దఫా…