ప్రజాసమస్యలే అజెండాగా పనిచేస్తా:పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్ దేశాయ్
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే ప్రజా సమస్యలే అజెండాగా పనిచేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటికే పలు పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించాం. గెలిపిస్తే పాణ్యం…