police

  • Home
  • నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

police

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

జార్కండ్‌లో దారుణం.. స్పెయిన్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌..!

Mar 2,2024 | 12:49

రాంచీ: జార్కండ్‌లో దారుణం చోటు చేసుకుంద. భర్తతో కలిసి జార్కండ్‌ పర్యటనకు వచ్చిన స్పెయిన్‌ దేశానికి చెందిన యువతిపై 10 మంది దుండగులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.…

తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత – ఆందోళనకారులపై పోలీసుల దాష్టీకం

Feb 26,2024 | 12:42

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగనన్న పట్టాలు పొందిన లబ్దిదారులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు చూపాలని డిమాండ్‌ చేస్తూ …. సిపిఎం…

పరీక్ష కేంద్రాలు పర్యావేక్షించిన ఎస్‌పి

Feb 25,2024 | 14:59

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 25న వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను ఎస్‌పి ఎం.దీపిక తనిఖీ చేశారు.…

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం.. పోలీసులకు షర్మిల ఫిర్యాదు

Feb 25,2024 | 12:17

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల సైబరాబాద్‌ పోలీసులకు…

అన్ని గ్రామాలలో కూడా ప్రత్యేక నిఘా : ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌

Feb 24,2024 | 14:42

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మకూరు ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌…

హర్యానా పోలీసుల దాష్టీకం

Feb 24,2024 | 11:16

పలువురికి గాయాలు, ధ్వంసమైన ట్రాక్టర్లు ఖనౌరీ సరిహద్దులో మరో రైతు మృతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువరైతును అమానుషంగా పొట్టన పెట్టు కున్న హర్యానా పోలీసులు శుక్రవారం…

శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే చర్యలు తప్పవు : ఎస్‌ఐ ఎన్‌.రాఘవేంద్రప్ప

Feb 20,2024 | 14:37

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ ఎస్సై ఎన్‌.రాఘవేంద్రప్ప పేర్కొన్నారు. ప్రజలతో స్నేహభావంతో మెలిగి సమస్యలు పరిష్కారానికి శక్తి…