police

  • Home
  • Kerala CM: పోలీసు బలగాల్లో నేరస్తులను సంహించం

police

Kerala CM: పోలీసు బలగాల్లో నేరస్తులను సంహించం

Jun 12,2024 | 23:29

కేరళ సిఎం విజయన్‌ స్పష్టీకరణ తిరువనంతపురం : పోలీసు బలగాల్లో నేరస్తుల పట్ల ఏ మాత్రమూ ఉదాసీనత వహించేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం…

వేంపల్లె జర్నలిస్టులపై పెట్టిన ఆక్రమ కేసు కొట్టివేత

Jun 11,2024 | 17:07

డిఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : వేంపల్లె జర్నలిస్టులపై ఆక్రమంగా పెట్టిన ఇసుక కేసును పులివెందుల డిఎస్పీ వినోద్‌ కుమార్‌ కొట్టి…

టిడిపి నేత హత్యతో సిఐ, ఎస్‌ఐ బదిలీ

Jun 10,2024 | 22:23

బాధ్యతలు స్వీకరించిన కొత్త సిఐ, ఎస్‌ఐ ప్రజాశక్తి-వెల్దుర్తి : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం జరిగిన టిడిపి నాయకుడు గిరినాథ్‌ చౌదరి హత్య…

మానవ అక్రమ రవాణా కేసులో పురోగతి

Jun 7,2024 | 00:50

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో పురోగతి సాధించామని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు.…

కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆపొద్దు

Jun 6,2024 | 22:21

భద్రతా సిబ్బందికి చంద్రబాబు సూచన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉండవల్లి కరకట్టతోపాటు ఇతర ప్రాంతాల్లో తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను ఆపొద్దని భద్రతా సిబ్బందికి టిడిపి…

పోలీసుల డేగ కన్ను!

Jun 4,2024 | 07:57

నేతల కదలికలను గమనించేందుకు షాడో పార్టీలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఏజెంట్లు, అభ్యర్థులకే అనుమతి ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు…

పల్నాడులో భయం… భయం

Jun 2,2024 | 23:46

పోలీసుల డేగ కన్ను అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున…

టిడిపి, వైసిపి కార్యాలయాల వద్ద భద్రత పెంపు

Jun 2,2024 | 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, వైసిపి ప్రధాన కార్యాలయాల వద్ద పోలీసులు భద్రత పెంచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. టిడిపి…

ఏరూరు గ్రామంలో కార్డెన్ సెర్చ్

May 28,2024 | 17:09

ప్రజాశక్తి – చిప్పగిర : ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామాలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ పల గ్రామాల ప్రజలకు…