police

  • Home
  • సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

police

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

Mar 12,2024 | 15:35

 నార్పల ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నార్పల ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు.…

కలెక్టరేట్‌ నిరసన హక్కుపై ఎస్‌పిని కలిసిన అఖిలపక్షం

Mar 12,2024 | 14:32

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్‌.పి…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Mar 10,2024 | 16:39

ప్రజాశక్తి-కడియం (తూర్పు-గోదావరి) : శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసికడియం పోలీసుల కవాతు నిర్వహించారు.…

కేంద్ర బలగాల కవాతు

Mar 10,2024 | 14:43

ప్రజాశక్తి -కాళ్ళ(పశ్చిమ-గోదావరి) : సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల్లో భద్రత, విశ్వాసాన్ని పెంపొందించేందుకే ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించినట్లు ఆకివీడు సీఐ సత్యనారాయణ తెలిపారు.కేంద్ర బలగాలతో ఏలూరుపాడు,…

జగద్గిరి గుట్టలో బాలికపై అత్యాచారం..!

Mar 9,2024 | 12:19

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్ట పీఎస్‌ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..…

ఉత్తర కంచి బ్యాంకు దోపిడి కేసును చేధించిన పోలీసులు

Mar 7,2024 | 17:28

నలుగురు వ్యక్తులు అరెస్టు పరారీలో సూత్రధారి తో పాటు మరో ఇద్దరు  బంగారం నగదు రికవరీ విలువ 30,69,700  వివరాలను వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ ప్రజాశక్తి-కాకినాడ…

తుమ్ములగుంటలో ఉద్రిక్తత

Mar 6,2024 | 10:48

 మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగింపు అడ్డకున్న స్థానికులపై పోలీసుల జులుం టిడిపి నేత పులివర్తి నాని, సతీమణి సుధారెడ్డి హౌస్ అరెస్ట్ ప్రజాశక్తి-తిరుపతి రూరల్‌: తిరుపతి…

సామర్లకోటలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాల కవాతు

Mar 5,2024 | 15:23

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా,…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…