కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్ గాంధీ
కడప జిల్లా : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కడప ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల…
కడప జిల్లా : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కడప ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల…
అన్నదాతల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం నీటి మూటలైన ఎంఎస్పి, ఆదాయం రెట్టింపు వాగ్దానాలు పథకాలు, బడ్జెట్లలో భారీ కోతలు ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు…
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని చాప కింద…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : అంగన్వాడీల సమ్మె సందర్భంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం జిఒలను విడుదల చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్…
37 నెలలుగా అటవీ కార్మికుల రిలే దీక్షలు మానసిక క్షోభతో మూడేళ్లలో 12 మంది మృతి నిమ్మకునీరెత్తినట్లుగా టిటిడి, ప్రభుత్వం ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : టిటిడి…
గత ఇరవై ఏళ్లుగా (పదిహేను నెలలు మినహా) బిజెపి పాలనలో వున్న మధ్యప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం, అధిక ధరలు. రాష్ట్ర జనాభాలో మూడింట…