selected

  • Home
  • అప్రంటీస్‌ కు 33 మంది ఎంపిక

selected

అప్రంటీస్‌ కు 33 మంది ఎంపిక

Jun 16,2024 | 14:59

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలోని స్థానిక విటి అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐలో శనివారం ఉదయం మేదో సర్వొ అప్రెంటిస్‌ షిప్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ లో 33…

వైఎస్‌.వివేకా కుమార్తె, డాక్టర్‌ సునీత ప్రతిష్ఠాత్మక ఐడీఎస్‌ఏ ఫెలోషిప్‌కు ఎన్నిక

May 13,2024 | 10:24

తెలంగాణ : వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా (ఐడీఎస్‌ఏ) ఫెలోషిప్‌నకు ఎన్నికయ్యారు.…

అంబేద్కర్‌ గురుకుల పాఠశాలకు దొడగట్ట విద్యార్థులు ఎంపిక

Mar 27,2024 | 11:52

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాలకు ఎంపికైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల…

జాతీయ స్థాయి కేరమ్‌ పోటీలకు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ హారిక ఎంపిక

Mar 5,2024 | 14:27

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : జాతీయస్థాయి క్యారం పోటీలకు తుని సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఎంఎస్‌ కే హారిక ఎంపికయ్యారు. మంగళవారం తుని సచివాలయంలో హారికను అధికారులు అభినందించారు.…

నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజు

Mar 2,2024 | 13:19

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : పట్టణానికి చెందిన నందికోళ్ళ.రాజుకు నవతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ప్రకటించింది. ఈ మేరకు రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ … తనకు టికెట్‌…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని కుర్రాడు ఎంపిక

Feb 26,2024 | 13:58

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని అరుణ్‌ జ్యోతి నగర్‌ కాలనీ ఫిలిప్స్‌ కబాడీ టీం క్రీడాకారుడు బి అరుణ్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు ఎంపికైనట్లు…

అంతర్జాతీయ గ్లోబల్‌ టీచర్స్‌ ప్రైజ్‌ కు ఆంగ్ల ఉపాధ్యాయులు హరికృష్ణ ఎంపిక

Jan 30,2024 | 13:37

భట్టిప్రోలు (బాపట్ల) : బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం మైలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు హరికృష్ణ అంతర్జాతీయ గ్లోబల్‌ టీచర్స్‌ ప్రైజ్‌ కు…