పెండింగ్ బిల్లులు ఆమోదించండి
గవర్నర్తో స్టాలిన్ భేటీ చెన్నయ్ : పెండింగ్ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. అపరిష్కృత…
గవర్నర్తో స్టాలిన్ భేటీ చెన్నయ్ : పెండింగ్ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. అపరిష్కృత…
చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ఎంకె స్టాలిన్…
చెన్నై : డిఎండికే నేత, తమిళ నటుడు విజయ్ కాంత్(70) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని మ్యాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు.…
చెన్నై : అవినీతి కేసులో తమిళనాడు మంత్రి కె. పొన్ముడికి మద్రాస్ హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30…
చెన్నై : తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర కేబినెట్ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్ డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు…
చెన్నయ్ : తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు…
చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు దక్షిణ జిల్లాలైన తిరనల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు…
తమిళనాడు గవర్నర్ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్లను సుప్రీంకోర్టు…
చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు…