Tamil Nadu

  • Home
  • పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Tamil Nadu

పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Jan 1,2024 | 10:31

గవర్నర్‌తో స్టాలిన్‌ భేటీ చెన్నయ్ : పెండింగ్‌ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. అపరిష్కృత…

‘వైకోం’ శతాబ్ది సావనీర్‌ ఆవిష్కరణ

Dec 29,2023 | 08:18

  చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్‌ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, ఎంకె స్టాలిన్‌…

డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

Dec 28,2023 | 11:44

చెన్నై : డిఎండికే నేత, తమిళ నటుడు విజయ్ కాంత్(70) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని మ్యాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు.…

అవినీతి కేసులో మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష

Dec 21,2023 | 12:12

చెన్నై  :    అవినీతి కేసులో తమిళనాడు మంత్రి కె. పొన్ముడికి మద్రాస్‌ హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30…

ఆ మంత్రిని తొలగించండి : తమిళనాడు గవర్నర్‌ డిమాండ్‌

Dec 20,2023 | 16:44

 చెన్నై  :   తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు.  రాష్ట్ర కేబినెట్‌ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్‌ డిమాండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు…

హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు

Dec 20,2023 | 11:04

చెన్నయ్ : తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు…

తమిళనాడులో భారీ వర్షాలు .. విద్యాసంస్థలకు సెలవు

Dec 18,2023 | 12:02

చెన్నై :   తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు దక్షిణ జిల్లాలైన తిరనల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు…

బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలి

Dec 14,2023 | 09:42

తమిళనాడు గవర్నర్‌ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను సుప్రీంకోర్టు…

మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Dec 10,2023 | 08:22

చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్‌ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు…