Tamil Nadu

  • Home
  • ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Tamil Nadu

ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Dec 9,2023 | 18:08

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల…

మిచౌంగ్‌ ఎఫెక్ట్‌.. తమిళనాడుకు భారీ నష్టం

Dec 6,2023 | 11:38

తక్షణ సాయం కోరిన సిఎం స్టాలిన్‌ చెన్నై : మిచౌంగ్‌ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మహానగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు…

మిచౌంగ్‌తో తమిళనాడు అతలాకుతలం

Dec 5,2023 | 10:31

విశాఖపట్ట్నం/ చెన్నై: మిచౌంగ్‌ తుఫాను ప్రభావం వల్ల ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా…

తమిళనాడులో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Dec 3,2023 | 15:58

 చెన్నై :   తమిళనాడులో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం ప్రకటించింది. గత రెండురోజులగా…

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Nov 30,2023 | 11:43

చెన్నై :    ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడుని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణీపేట…

తమిళనాడు మంత్రి పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించిన సుప్రీంకోర్టు 

Nov 28,2023 | 15:13

 చెన్నై :   ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ మెడికల్‌ బెయిల్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మంత్రి వైద్య రికార్డులను…

వైద్య సేవలో గొప్ప దార్శనికుడు…

Nov 23,2023 | 07:19

‘దేశం నీకు ఏం చేసిందో కాదు.. దేశానికి నువ్వు ఏం చేశావో ఆలోచించు’ అన్న పెద్దల వాక్కును ఎంతోమంది నిజం చేసి చూపిస్తుంటారు. తాము ఎంచుకున్న మార్గంలో…

మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత శంకరయ్య

Nov 23,2023 | 07:06

కామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య వందవ పుట్టినరోజు సందర్భంగా సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు జి.రామకృష్ణన్‌ 2021 జులై 18న రాసిన వ్యాసమిది. శంకరయ్య మరణానంతరం నివాళులు అర్పిస్తూ ‘పీపుల్స్‌ డెమోక్రసీ’…

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

Nov 20,2023 | 21:45

తమిళనాడు గవర్నర్‌ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…