సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటి
తమిళనాడు : తమిళనాడు మదురై నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి విజయం కాంక్షిస్తూ ప్రముఖ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, బెంగాలీ సినీనటి రోహిణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…
తమిళనాడు : తమిళనాడు మదురై నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి విజయం కాంక్షిస్తూ ప్రముఖ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, బెంగాలీ సినీనటి రోహిణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…
తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…
మదురైకి సాహిత్య అకాడమీ గ్రహీత ఎస్ వెంకటేశన్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడులో సిపిఎం పోటీ చేసే రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం తమిళనాడు…
కన్యాకుమారి : ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ…
తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం…
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్…
గతేడాది డిసెంబర్లో వచ్చిన మిగ్జాం తుపానుకు చెన్నై మహా నగరం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తన అభిమానులందరూ స్వచ్ఛందంగా…
చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా…
చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే…