Tamil Nadu

  • Home
  • సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటి

Tamil Nadu

సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటి

Apr 5,2024 | 11:52

తమిళనాడు : తమిళనాడు మదురై నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి విజయం కాంక్షిస్తూ ప్రముఖ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, బెంగాలీ సినీనటి రోహిణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…

ఎండీఎంకె ఎంపీ గణేష్ మూర్తి మృతి

Mar 28,2024 | 11:16

తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…

తమిళనాడులో 2 స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన

Mar 17,2024 | 23:51

 మదురైకి సాహిత్య అకాడమీ గ్రహీత ఎస్‌ వెంకటేశన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడులో సిపిఎం పోటీ చేసే రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం తమిళనాడు…

DMK : డిఎంకె, కాంగ్రెస్ లపై మండిపడిన మోడీ

Mar 15,2024 | 17:14

కన్యాకుమారి : ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ…

తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

Mar 10,2024 | 10:31

తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం…

2వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో తమిళ సినీ నిర్మాత అరెస్ట్‌

Mar 9,2024 | 14:46

చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌…

అభిమానులకు ప్రత్యేక విందు

Mar 4,2024 | 19:59

గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మిగ్‌జాం తుపానుకు చెన్నై మహా నగరం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తన అభిమానులందరూ స్వచ్ఛందంగా…

తమిళనాడులో ఘోర ప్రమాదం.. నలుగురు వైద్య విద్యార్థులు మృతి

Feb 22,2024 | 09:56

చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం..

Feb 18,2024 | 09:27

చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే…