ఎపి ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తా – తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
ప్రజాశక్తి -తిరుమల :ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు.…