telangana cm revanth reddy

  • Home
  • పీవీ భారత రత్న పై రేవంత్‌ రెడ్డి ట్వీట్‌..!

telangana cm revanth reddy

పీవీ భారత రత్న పై రేవంత్‌ రెడ్డి ట్వీట్‌..!

Feb 9,2024 | 15:13

హైదారాబాద్‌: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఒక పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన…

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు

Feb 4,2024 | 19:09

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు బల్లోజు…

ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్‌ పునాది వేశారు : రేవంత్‌ రెడ్డి

Feb 4,2024 | 16:01

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నీటి పంపకాలపై వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం కృష్ణా బోర్డు అధికారులతో తెలంగాణ క్యాబినేట్‌ సమావేశం అయింది.…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం : సిఎం రేవంత్‌ రెడ్డి

Feb 4,2024 | 13:57

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.…

సీఎంను కటిసిన గ్రేటర్‌ మేయర్‌..

Feb 3,2024 | 14:52

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు కలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు సీఎం తో సమావేశం…

రూ.500కే సిలిండర్‌ పై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Feb 2,2024 | 17:53

హైదరాబాద్‌ :మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ…

ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Feb 2,2024 | 08:09

హైదరాబాద్‌: ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ…

మరో రెండు గ్యారెంటీలపై సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన?

Feb 1,2024 | 16:25

ఆదిలాబాద్‌ : ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2 జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మందితో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు…

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

Jan 27,2024 | 21:15

-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఇచ్చే నగదు రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రణాళికలు…