Train Accident

  • Home
  • Train accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం

Train Accident

Train accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం

Jun 18,2024 | 07:42

‘కాంచనంగ’ను వెనక నుండి ఢీకొన్న గూడ్సు రైలు లోకో పైలట్‌ సహా 9 మంది మృతి 41 మందికి గాయాలు కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌…

Train Accident : రైలు ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.10 లక్షలు నష్టపరిహారం

Jun 17,2024 | 16:41

న్యూఢిల్లీ : సోమవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌…

Train Accident: ఎక్స్‌ప్రెస్ ను ఢీకొన్న గూడ్స్

Jun 17,2024 | 10:51

ఐదుగురు మృతి – పలువురికి గాయాలు  సిలిగురి : రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 25మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అగర్తల-సీల్దా కాంచన్‌జంగా…

గూడ్స్‌ రైలును ఢీకొన్న ప్యాసింజర్‌ రైలు..నలుగురు మృతి

Jun 6,2024 | 11:20

ఐరొపా : ఐరోపా దేశమైన చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. గురువారం తెల్లవారుజామున గూడ్స్‌ రైలును ప్యాసింజర్‌ రైలు…

రైలు డీకొని తల్లీకుమారుడు దుర్మరణం

May 12,2024 | 22:40

– మృతుల్లో అంగన్‌వాడీ వర్కర్‌ – ఎన్నికల విధులకు వెళ్తుండగా ప్రమాదం ప్రజాశక్తి-కావలి రూరల్‌ :ఎన్నికల విధులకు వెళ్తు రైలు ఢకొీని అంగన్‌వాడీ వర్కర్‌, ఆమె వెంట…

‘లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారనడానికి ఆధారాల్లేవు : రైల్వే శాఖ తాజా సర్క్యులర్‌

May 3,2024 | 01:12

చెన్నై : గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు తమ మొబైల్‌ ఫోన్లలో క్రికెట్‌ చూస్తున్నారంటూ పేర్కొన్న అంశాన్ని…

పట్టాలు తప్పిన గూడ్స్‌.. తప్పిన పెను ప్రమాదం

Jan 23,2024 | 08:10

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ…

బంగ్లాదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పు.. 5గురు మృతి

Jan 6,2024 | 11:46

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు…

కోటా రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన పాసింజర్‌ రైలు

Jan 6,2024 | 10:32

కోటా : రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌-భోపాల్‌ పాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గోవ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ…