కావలిలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
ప్రజాశక్తి-కావలి: నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి చెందారు. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55)…
ప్రజాశక్తి-కావలి: నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి చెందారు. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55)…
చెన్నై : గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు తమ మొబైల్ ఫోన్లలో క్రికెట్ చూస్తున్నారంటూ పేర్కొన్న అంశాన్ని…
ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ…
పార్లమెంట్ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు…
కోటా : రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్లోని నాల్గోవ నంబర్ ప్లాట్ఫాంపై ఈ…
హైదరాబాద్ : హైదరాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో కొంతమంది యువకులు రైలు పట్టాలపై గ్యాంగ్ వార్కు దిగారు. గొడవల మత్తులో…
పెద్దపల్లి : ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.…
పూతలపట్టు (తిరుపతి) : ఘోర రైలు ప్రమాదం తప్పిన ఘటన సోమవారం తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. ముందుగా…
ఒడిశా : ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒకే ట్రాక్పైకి ఒక్కసారిగా మూడు రైళ్లు దూసుకొచ్చాయి. అదష్టవశాత్తూ ఏ ప్రమాదం జరగలేదు. అయితే…