వర్ర రవీందర్ రెడ్డితో నాకు ప్రాణహాని : పోలీసులకు వైఎస్ వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత గచ్చిబౌలి సిసిఎస్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.…