visaka

  • Home
  • ఆటా ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో బిజినెస్‌ సెమినార్‌

visaka

ఆటా ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో బిజినెస్‌ సెమినార్‌

Dec 20,2023 | 10:10

ప్రజాశక్తి, ఎంవిపి (విశాఖ) : ఆంధ్రప్రదేశ్‌ లో గల వైజాగ్‌, ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆటా వేడుకల్లో భాగంగా … ఆంధ్రా యూనివర్సిటీ, ఏపి చాంబర్‌ ఆఫ్‌…

విశాఖలో జనసేన ఆందోళన – నాదెండ్ల మనోహర్‌ అరెస్టు

Dec 11,2023 | 13:04

విశాఖ : విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై … జనసేన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నోవాటెల్‌ హౌటల్‌ వద్ద…

అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు…

Dec 11,2023 | 10:01

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖ) : విశాఖ తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. నావికుల ప్రదర్శనలు ఒళ్లు జలదరింపజేశాయి. తూర్పు నౌకాదళం శక్తి సామర్థ్యాలకు…

బ్లాస్ట్‌ ఫర్నెస్‌ని పునరుద్ధరించాలి

Dec 4,2023 | 20:40

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను పునరుద్ధరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు…

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన.. మరో ముగ్గురి మృతి

Nov 29,2023 | 11:52

ప్రజాశక్తి -విశాఖ  : విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో…

ఎంపి సమీక్ష కు టూరిజం నుంచి రిసెప్షనిస్ట్‌ హాజరు : అధికారి ఆగ్రహం

Nov 28,2023 | 13:21

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ కలెక్టరేట్‌ లో మంగళవారం ఉదయం 12 గంటలకు జిల్లా అభివఅద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం. జరిగింది. కమిటి ఛైర్‌ పర్సన్‌ ,…

ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు

Nov 24,2023 | 11:50

విశాఖ : ఇంట్లో వంట గ్యాస్‌ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:43

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర

Nov 22,2023 | 12:25

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ (విశాఖ) : భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ ఉషోదయ…